Header Banner

బంగారు కుటుంబాలకు భరోసా కల్పించిన సీఎం చంద్రబాబు! నూజివీడు సీడ్స్ అధినేతకు అభినందనలు!

  Fri Apr 11, 2025 15:56        Politics

ప్రజావేదికపై సీఎం చంద్రబాబు బంగారు కుటుంబాలతో మాట్లాడారు. నూజివీడు సీడ్స్ కంపెనీ అధినేత ప్రభాకర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సీఎం చంద్రబాబు ఏకంగా 206 బంగారు కుటుంబాలను ప్రభాకర్‌కు అప్పగించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌తో పాటు సిద్దార్థ, కోటేశ్వరరావు, రావి వెంకట్రావును కూడా సీఎం అభినందించారు. అలాగే ధనప్రకాశ్, నితిన్ కృష్ణను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #BangaruFamilies #NuziveeduSeeds #CMInitiative